
ఆహ్వానము
పేరు పేరున ప్రతి ఒక్కరికీ ఆహ్వానము - తప్పక రాగలరని మనవి.
భగవద్ బందువులకు నమస్కారము,
లోక క్షేమం కోరం 108 సార్లు హనుమాన్ చాలీసా కార్యక్రమము శ్రీరామ సేవ సమితి ఆధ్వర్యములో జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు ఈ మహోత్తరకార్యక్రమానికి రాగలరని మనవి.
లోక క్షేమం కోరం 108 సార్లు హనుమాన్ చాలీసా కార్యక్రమము శ్రీరామ సేవ సమితి ఆధ్వర్యములో జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు ఈ మహోత్తరకార్యక్రమానికి రాగలరని మనవి.
కార్యక్రమము : 108 సార్లు హనుమాన్ చాలీసా
తేదీ : 25 జూన్ 2024 మంగళవారం
సమయం : ఉదయం 7.00 గంటలకు ప్రారంభం.
(దూరం గలవారు ఉదయం 10.00 గంటల లోపు చేరుకునే ప్రయత్నం చేయగలరు)
స్థలం : శ్రీరామాలయం, టి.ఎస్.ఐ.ఐ.సి. కాలనీ,
షాపూర్ నగర్, ఐ.డి.ఏ., జీడిమెట్ల,
కుత్భుల్లాపూర్ మండలం, భాగ్యనగర్ - 500055.
గమనిక :
భక్తులు ఏమీ తీసుకురావలసిన అవసరం లేదు. అదే విధముగా హనుమాన్ చాలీసా వచ్చిన రాకున్నా భక్తితో రాగలరు. హనుమాన్ చాలీసా పత్రాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది.
భక్తులు ఏమీ తీసుకురావలసిన అవసరం లేదు. అదే విధముగా హనుమాన్ చాలీసా వచ్చిన రాకున్నా భక్తితో రాగలరు. హనుమాన్ చాలీసా పత్రాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది.
సూచనలు :
- కార్యక్రమము లో ఎవరు ఎన్ని సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసింది లెక్కింపుకు పత్రం ఇవ్వడం జరుగుతుంది.
- కార్యక్రమము ఉదయం 7. 00 గంటలకు ప్రారంభం అవుతుంది. కావును స్థానికంగా ఉండే భక్తులు 7. 00 గంటల లోపు తప్పక రావలెను.
- దూరంగా నుంచి వచ్చేవారు ఉదయం 10. 00 చేరుకోగలరని మనవి.
ఆహ్వానించేవారు
శ్రీరామ సేవ సమితి
